ఢిల్లీ లోని 250 వార్డుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న పింక్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల్లో అందరూ స్త్రీలే పని చేస్తారు. పదేళ్లు దాటిన మగ పిల్లలకు ఇందులో ప్రవేశం లేదు. పిల్లల ఆరోగ్యం కోసం తమకు కాస్త విరామం ఆహ్లాదం కోసం స్త్రీలు ఈ పార్కుల్లో హాయిగా స్వేచ్ఛగా ఉండచ్చు. సిసి టీవీలు కాపలా తప్పనిసరిగా ఉంటాయి.

Leave a comment