ఏదో  రకంగా కాస్తో కూస్తో చక్కెర  కడుపులోకి పోతూనే ఉంటుంది. చక్కర వల్ల వచ్చే ఎన్నో నష్టాల గురించి వింటూనే ఉన్నాం. ఇపుడు ఒక కొత్త అధ్యయనం చక్కరలో క్యాన్సర్ కణాలను ఉత్తేజ పరిచే రాస్ అనే జన్యువు ఉందని కనుగొన్నారు. ఈ జన్యువు క్యాన్సర్  కణాలను ప్రేరేపిస్తుందనీ ఆ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుందని చెపుతున్నారు. చక్కెర వినియోగం పెరిగితే మధుమేహం కన్నా కాన్సర్ వచ్చే ప్రమాదమే అధికంగా ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.చక్కెర అయినా, ఉప్పు అయినా మితంగానే వాడుకుంటేనే మేలు అంటున్నారు.

Leave a comment