డోర్నయార్ ఆపరేషన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొన్నారు నేవీ పైలెట్ లు దివ్య శర్మ, శుభాంగీ స్వరూప్, శివాంగి వీరు ముగ్గురు నేవీ ఫస్ట్ జాబ్ మహిళ పైలట్లు. ఈ మహిళలు ఇప్పుడు  డోర్నయార్ నిఘా విమానాలను నడపబోతున్నారు నావీ పైలెట్లు గా దివ్య,శుభాంగీ, శివాంగి మొదటి ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఈ ముగ్గురిని డి. ఓ.ఎఫ్.టి శిక్షణకు పంపింది. ఈ ముగ్గురు హైలెట్ లు బాధ్యతలు స్వీకరించనుండటంతో నేవీ సందడి నెలకొన్నది.

Leave a comment