మన పంటను మనమే పండించుకుని వండుకు తింటుంటే అందులో దొరికే ఆనందమే వేరు అంటోంది నటి  శిల్పా శెట్టి.సినిమాల నుంచి బయటికి వచ్చాక మట్టి తో అనుబంధం పెంచుకున్నాను మా అబ్బాయి వియాన్ పంటల గురించి పరిచయం చేస్తున్న పంటలతో పిల్లలకు అనుబంధం పెరిగితే పిల్లల్లో పర్యావరణ స్పృహ తో పాటు సామాజిక బాధ్యత అలవడుతుంది.బాల్యంనుంచి మట్టితో పని చేసే ఎన్నో జీవ నైపుణ్యాలు అలవడతాయి శ్రమ విలువ తో పాటు పది మందికి ఆహారం పెడుతున్న మన్న  బాధ్యత తెలుస్తుంది అంటుంది శిల్పా శెట్టి .

Leave a comment