మూడు నెలల్లో 76 మంది తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందారు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా.  పై అధికారులు ప్రోత్సాహంతో గత మూడు నెలల్లో 76 మంది పిల్లలను రెస్క్యూ చేసినందుకు గానూ ఆమెకు ఈ మధ్యనే ఎస్సైగా పదోన్నతి ఇచ్చారు అవుట్ ఆఫ్ ప్రమోషన్ ద్వారా మూడు నెలల్లో ప్రమోషన్ పొందిన మొదటి కానిస్టేబుల్ సీమ ఢాకా నే. 2006లో ఉద్యోగంలో చేరిన సీమ ఢిల్లీ ఉత్తర ప్రాంతం రోహిణి జిల్లాలో నిధులు నిర్వహిస్తోంది.

Leave a comment