మన దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ శైషా షిండే. శైషా గా మారక ముందు పేరు స్వాప్నిల్ షిండే. శైషా ఫ్యాషన్ లేబుల్ దుస్తులు వేసుకొని ర్యాంపు పైన మెరిసిపోయిన తార కరీనా కపూర్, దీపికా పడుకొనే, అదితి రావ్ హైరది వంటి వాళ్ళున్నారు. స్వాప్నిల్ కాస్తా శైషా గా మారిపోయింది. ఈ సంవత్సరం జనవరి ఐదవ తేదీన 35 ఏళ్ల షిండే తనను తాను ట్రాన్స్ ఉమెన్ గా ప్రకటించుకున్నారు. చాలాకాలం నేను రెండు జెండర్ లుగా ఎంతో ఇబ్బందులతో జీవితాన్ని కొనసాగించాను ఆరడుగులు అబ్బాయి నైన్న నన్ను అమ్మాయి గా తీర్చిదిద్దేందుకు వైద్యులు చాలా కష్టపడ్డారు అంటుంది శైషా షిండే.

Leave a comment