విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ల్లాగా రైళ్ళలో ఇప్పుడు ట్రైన్ హొస్టిస్ ల సేవలు మొదలయ్యాయి . తేజస్ ఎక్స్ ప్రెస్ ల పేరుతో రైల్వేశాఖ కార్పొరేట్ రైళ్లను ప్రారంభించింది . 2019 లో మొదటి కార్పొరేట్ రైలు ,లక్నో న్యూఢిల్లీ ల మధ్య మొదలైంది . రెండవ తేజస్ ఎక్స్ ప్రెస్  అహ్మదాబాద్ నుంచి ముంబైకు బయలు దేరింది . ఈ ఖరీదైన రైళ్ళు లో మహిళా యువశక్తి కి ఉపాధి కల్పించాలన్నా ఉద్దేశ్యంతో రైల్వే శాఖా ట్రైన్ హూస్టెస్ లను ప్రవేశపెట్టింది . ప్రయాణికులకు ఆహార సదుపాయాలు కల్పించటం మిగతా సౌకర్యాల కోసం ట్రైన్ లో ఈ మహిళా హోస్టెస్ లు అందుబాటులో ఉంటారు .

Leave a comment