ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య లక్ష్మీ బాయి 1992లో ఆ దంపతులు గుంటూరు లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకలాపాలలో దంపతులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. గుంటూరులో దేశ భక్తి కొండా వెంకటయ్య ఇంట్లో ఉన్నావ లక్ష్మీబాయి శారదా నికేతన్ అనే చిన్న పాఠశాల స్థాపించారు. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది కాంగ్రెస్ తరఫున పురపాలక సంఘం సభ్యురాలిగా ఆమె సేవలు అందించారు. మరణించేవరకు మహిళల అభ్యున్నతే ధ్యేయంగా జీవించారు.

Leave a comment