72 ఏళ్ల వయసులో కిలిమంజారో  పర్వతాన్ని ఎక్కేసిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ గా చరిత్ర సృష్టించారు విద్యా సింగ్. విజయనగరం రాజ కుటుంబానికి చెందిన విద్యా సింగ్ టెన్నిస్ లో ఎన్నో పథకాలు గెలుచుకున్నారు మారథాన్ లో పాల్గొనడం గుర్రపు స్వారీ సైక్లింగ్ ఆమెకు చాలా ఇష్టమైన పనులు. 2013 నుంచి ట్రెక్కింగ్ పై ఆసక్తి పెంచుకొని భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా లలో 19 ట్రెక్కింగ్ లు పూర్తి చేశారామె.గెట్ అప్ అండ్ గో అనే ట్రెక్కింగ్ కంపెనీ తో కలిసి 10 మంది బృందంతో విద్య సింగ్ కిలిమంజారో ఎక్కారు.

Leave a comment