విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా నిరవహించే పోటీల్లో విద్యార్థి విభాగంలో విజేతగా లక్ష్మి శ్రావ్య నిలబడింది. భారత దేశంలో ఇప్పటివరకు విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి శ్రావ్య కావటం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్ ఇన్ ది డిజిటల్ ఫోటో గ్రఫీ చేస్తున్న శ్రావ్య ఉత్తర అమెరికా ఖండం నుండి ఎంపికైంది. విజయవాడ కు చెందిన సురేష్ కొగొలను శ్యామల దంపతుల కుమార్తె శ్రావ్య నగరంలోని కే .ఎల్ . యూ లో 2012 లో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల క్రిందట గిజిటల్ ఫొటోగ్రఫీ కోసం న్యూయార్క్ వెళ్ళింది .
Categories
Gagana

విజయవాడ యువతికి ప్రపంచ ఫోటోగ్రఫి అవార్డు

విజయవాడకు చెందిన లక్ష్మి శ్రావ్య కాగోలాను తన ఫోటోగ్రఫి నైపుణ్యంతో అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. సోవీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటో గ్రఫీ సంస్థ ఏటా నిరవహించే పోటీల్లో విద్యార్థి విభాగంలో విజేతగా లక్ష్మి శ్రావ్య  నిలబడింది. భారత దేశంలో ఇప్పటివరకు విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి శ్రావ్య కావటం విశేషం. ప్రస్తుతం న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో మాస్టర్ ఇన్ ది డిజిటల్ ఫోటో గ్రఫీ చేస్తున్న శ్రావ్య ఉత్తర అమెరికా ఖండం నుండి ఎంపికైంది. విజయవాడ కు చెందిన సురేష్ కొగొలను శ్యామల దంపతుల కుమార్తె శ్రావ్య నగరంలోని కే .ఎల్ . యూ లో 2012 లో ఇంజినీరింగ్ పూర్తిచేసి రెండేళ్ల క్రిందట గిజిటల్ ఫొటోగ్రఫీ కోసం న్యూయార్క్ వెళ్ళింది .

Leave a comment