తమిళనాడులో జరిగిన స్థానిక ఎన్నికల్లో యంగెస్ట్ పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎంపికైంది 25 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ షారుకళ  ఎంపికయ్యారు. తెన్‌కాశీ కి సమీపంలోని లక్ష్మీయూర్‌లో పుట్టిన షారుకళ ఆ ప్రాంతం అంతా నీటికి ఇబ్బంది. వర్షం వస్తే మనిషి పోయేంత సమస్య. తెన్‌కాశీ దగ్గరలో పుట్టిన షారుకళ  ఆ గ్రామాలకు నీటి కొరత తీరుస్తానని హామీ తో వెంకటపట్టి పంచాయతీ నుంచి, 796 ఓట్లు మెజారిటీతో గెలిచింది షారుకళ. ఆ పంచాయతీ లో మొత్తం 6362 ఓట్లు ఉన్నాయి.

Leave a comment