శ్రిష్టి బక్షి బృందం నిర్వహించిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ఉమెన్ ఆఫ్ మై బిలియన్ డాక్యుమెంటరీ ఫీచర్ మెల్ బోర్న్  ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. 2016 లో జరిగిన హైవే 91 రేప్ కేస్ లో నిరాశ చెందిన మహిళల పై జరుగుతున్న నేరాలకు నిరసనగా 11 మందితో తమిళనాడు నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 240 రోజుల పాటు చేసిన ఈ పాదయాత్రలో ఎంతోమందిని కలుసుకొంది శ్రిష్టి. స్త్రీ వంటరిగా ప్రపంచాన్ని చుట్టి రాగలదు అని రుజువు చేస్తూ సాగిన పాదయాత్ర స్త్రీలకు పలకరింపు అంటుంది శ్రిష్టి. ఈ అభిమానులతో తీసిన డాక్యుమెంటరీ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ గా ప్రశంసలు అందుకొంటుంది.

Leave a comment