చిన్న వయసులో కాలేజీ రోజుల్లోనే జోష్ టాక్స్ స్టోరీ స్టార్టప్ ప్రారంభించారు సుప్రియ పాల్. ఈ మీడియా ప్లాట్ ఫామ్ వివిధ అంశాలపై నిపుణులపై మాట్లాడించడం లైవ్ ఈవెంట్స్ సమావేశాలు నిర్వహించటం చేస్తుంది.10 లక్షల మంది పెయిడ్ యూజర్లు ఈ యాప్ ద్వారా వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పొందుతున్నారు జోష్ కోష్ 5 లక్షల మంది సభ్యులకు ప్రతి నెల కెరీర్ గైడెన్స్ అందిస్తోంది. ఇంత విజయాన్ని సాధించిన సుప్రియ పాల్ డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2017 లో,2018 ఆసియా 30 అండర్ 30 లో స్థానాన్ని పొందారు. ఆల్ యు నీడ్ ఈజ్ జోష్ అనే పేరుతో ఆమె రాసిన పుస్తకం ఆకర్షించింది.

Leave a comment