-

మినియేచర్ ప్లాంట్స్
కదంబం, పారిజాతం, మందారం, నూరువరహాలు వంటి పెద్ద మొక్కలను మినీ సైజ్ లో ఇస్తున్నారు శాస్త్రవేత్తలు తెల్లని పూలతో పరిమళాలు వెదజల్లే మధు కామిని ఆరెంజ్ జాస్మిన్…
-

రేసింగ్ ఛాంపియన్
బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే రేసింగ్ అబ్బాయిలకే అనే ముద్ర చెరిపేశారు. పోర్చుగల్ లో జరిగిన ఎఫ్.ఐ.ఎ.ఎమ్ వరల్డ్ ర్యాలీ రైడ్ ఛాంపియన్షిప్ లో ఉమెన్ విభాగంలో…
-

ఎడారిలో యాపిల్ పంట
రాజస్థాన్ కు చెందిన సంతోష్ దేవి ఖేదర్ యాపిల్ పంట వేసి తోటి రైతులకు ఒక కొత్త దారి చూపించింది. సాధారణంగా చల్లని ప్రదేశాల్లో పండే యాపిల్…
-

అంతరిక్షంలోకి కైవల్య
ఆంధ్రప్రదేశ్ కు చెందిన కుంచల కైవల్య రెడ్డి తాజాగా అంతరిక్షంలోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం సాధించింది. టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న వ్యోమగామి శిక్షణ కోసం 36…
-

వయస్సు ఒక సంఖ్య మాత్రమే
కేరళ కు చెందిన ఇద్దరు స్నేహితులు సరోజినీ పద్మావతి 70 ఏళ్లు దాటాక లోకం చుట్టేయాలనుకున్నారు. ఒక విదేశం తో సహా 13 ప్రాంతాలు చూసి వచ్చారు.…
-

మష్రూమ్స్ తో ఆర్థిక విజయం
బీహార్ లోని ముంగేర్ జిల్లాకు చెందిన బినా దేవి తన ఇరుకైన గదిలో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్నది. బాగల్ పూర్ లోని వ్యవసాయ…
-

ఇవి తినొచ్చు మంచిదే
మధుమేహం ఉన్నప్పటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు తినొచ్చు అంటున్నారు నిపుణులు.నారింజ, బత్తాయి, పండ్లు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ 40 నుంచి 43 మధ్యనే ఉంటుంది.…
-

నాయకత్వ శిక్షణ కోసం వితరణ
హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన…
-

నాయకత్వ శిక్షణ కోసం వితరణ
హరీష్ అండ్ బినా షా ఫౌండేషన్ ద్వారా 2010 నుంచి అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బీనాషా.ప్రస్తుతం సిగ్నెట్ కాపిటల్ బిజినెస్ నడుపుతున్న బినా కళలు,విద్య పర్యవరన…
-

ఉదార హృదయం
రోహిణి నీలేకని భారతీయ రచయిత్రి.త్రాగునీరు పిల్లలకు ఉచిత విద్య,పారిశుద్ధ్య సమస్యల పైన పనిచేసే అర్ఘ్యం ఫౌండేషన్ స్థాపించారు.అలాగే అక్షర ఫౌండేషన్ అధ్యక్షురాలు కూడా.లాభ పేక్ష లేని ఏక్…










