హిందుస్థాన్ టైమ్స్ మీడియా చైర్ పర్సన్ ఎడిటోరియల్ డైరెక్టర్ శోభన భర్తియా హిందుస్థాన్ మింట్ పత్రికల ప్రచురణ కర్త కూడా పాఠశాలకు దగ్గరయ్యాం డిజిటల్ మీడియా ప్రారంభించిన శోభన ఆధ్వర్యంలో రెవెన్యూ పెరిగింది. నష్టాలు తగ్గాయి 140 మిలియన్ల డిజిటల్ 180 మిలియన్ వీడియో వ్యూవర్స్ పెరిగారు. అడ్వర్టైజ్మెంట్స్ నిలబెట్టుకునేందుకు శోభన అనుసరించిన విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి.ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియా రంగాన్ని అత్యంత సమర్థతతో నిర్వహిస్తోంది శోభన భర్తియా.

Leave a comment