ముంబై సంజనా ఠాకుర్‌ రాసిన చిన్న కథ కామన్‌వెల్త్‌ ప్రైజ్ 2024 గెలుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎం.ఎఫ్.ఎ చదువుతున్న సంజనా ఐశ్వర్య రాయ్ పేరుతో రాసిన కథ తో 2024 కు ఆసియా రీజనల్ విన్నర్ గా నిలిచింది. ఏ అమ్మ అయితే అమితమైన సౌందర్య వాతే. అనుబంధం రీత్యా ఐశ్వర్య రాయ్ అంత అందమైంది. ప్రతి అమ్మ అనే కాన్సెప్ట్ తో సంజనా రాసిన కథ జడ్జీలు అందరూ మెచ్చుకున్నారు.సాహిత్యాన్ని ఒక చదువు గా,రచనను ఒక ఉపాధిగా చేసుకొంటాను అంటుంది సంజనా.

Leave a comment