దేశ ఆర్థిక ప్రగతి నడిపిస్తున్నది మహిళా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈ సంవత్సరం బడ్జెట్ ఆమె వరుసగా సమర్పించిన ఏడవ బడ్జెట్ అది దేశ చరిత్రలోనే రికార్డ్ ఆమె నేతృత్వంలో వికసిత భారత్ కు మేడ్ ఇన్ ఇండియా కు పునాదులు పడ్డాయి. దేశ జి డి పి ఎదుగుదలను గడిచిన ఆర్థిక సంవత్సరంలో 8. 2 శాతానికి తెచ్చి మన దేశ ఆర్థిక సత్తాను ప్రపంచానికి తెలియజేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ధనిక పేద వర్గాల మధ్య  అంతరాన్ని తగ్గించటం తన లక్ష్యం అంటారు నిర్మలా సీతారామన్.

Leave a comment