క్రికెట్ చరిత్రలో 2024 ఐ సి సి విమెన్స్ టి20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిపోతుంది. మైదానంలో క్రికెటర్లతో పాటు అంపైర్లు కూడా ఈసారి మహిళలే. భారతదేశం నుంచి ఎంపికైన వృందా రాఠి టివి అంపైర్ గా పనిచేశారు. ఆమె స్వస్థలం ముంబై ఐసీసీ అంపైర్  డెవలప్‌మెంట్ ప్యానెల్ లో సభ్యురాలు 2022-23 రంజీ ట్రోఫీ గోవా, పాండిచ్చేరి మ్యాచ్ కు నారాయణ జనని తో కలిసి తొలి మహిళా అంపైర్ గా రికార్డ్ సృష్టించారు.

Leave a comment