చత్తీస్ గఢ్ బరాదియా గ్రామానికి చెందిన పిల్లీ దేవిని ఆ గ్రామ వాసులు చాయ్ వాలీ చాచి అనిపిలుస్తారు 35 సంవత్సరాలుగా పిల్లి దేవి కేవలం టీ మాత్రమే తాగి ఆరోగ్యంగా జీవిస్తోంది. ఆమె 11వ ఏట ఆరో తరగతి చదువుతూ ఉండగా టీ తాగటం మొదలు పెట్టింది. మొదట్లో టీ తో పాటు బ్రెడ్ ,బిస్కెట్లు తినేది క్రమంగా వాటిని వదిలేసి కేవలం చాయ్ మాత్రమే తీసుకొంటుంది. ఆమె ఆహారం వట్టి టీ మాత్రమే .ఆమెకు ఇంత వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు.

Leave a comment