రోడ్ యాక్సిడెంట్ లో మరణించిన తన కూతురు 17 ఏళ్ల ధృవ గుర్తుకు తెచ్చుకుంటూ ముస్కాన్ పేరుతో ఎన్జీవో ప్రారంభించారు మృదుల్. కథక్ నృత్య కళాకారిణి ధృవ సరైన సమయంలో వైద్య సహాయం కూడా అందక మరణించింది. తన బాధ ఇంకెవరికి వద్దనుకున్న మృదుల్ ఇప్పటివరకు 40 వేల మందికి తమ సంస్థ ద్వారా డ్రైవర్ శిక్షణ ఇప్పించారు రోడ్డు భద్రత నియమాలు అత్యవసర చికిత్సలు చేయడం నేర్పుతారు. రాజస్థాన్ లో ప్రారంభమైన వీరి సేవలు ప్రభుత్వ సంస్థలతో కలిసి దేశమంతా విస్తరించాయి. తోలుబొమ్మలాట, వీధి నాటకాల ద్వారా రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తారు.

Leave a comment