వానాకాలంలో ఆకుకూరలు పెరిగే ప్రదేశంలో కలుషితమైన నీరు చేరితే వాటిలోని హానికరమైన సూక్ష్మజీవుల వల్ల జబ్బులు వస్తాయి.   అందుకే ఆకుకూరలు ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టి తర్వాత మంచి నీళ్లతో కడిగి వాడుకుంటే సూక్ష్మజీవుల ప్రమాదం ఉండదు. క్యాలరీలు తక్కువగా పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Leave a comment