ఫుడ్ బ్యాంక్ ఇండియా ద్వారా లక్షలమంది నిరాశ్రయులకు ఇంటి భోజనం అందిస్తున్నారు స్నేహ మోహన్ దాస్ చెన్నై కు చెందిన స్నేహ అన్నామలై యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్ లో పీజీ చేశారు. గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో కలిసి పని  చేశారామే. ఫుడ్ బ్యాంక్ పేరుతో రెస్టారెంట్ లో మిగిలిన ఆహారం సేకరించి పేదలకు పంచుతారు. ఇంటి నుంచి వచ్చే వాళ్ళు మిగిలిన భోజనం కాకుండా వండి ఇస్తేనే తీసుకుని నిరాశ్రయులకు పంచుతారు. ఈ ఫుడ్ బ్యాంక్ కు దేశవ్యాప్తంగా 20 పైగా సెంటర్లు ఉన్నాయి. ఆహారం పంచటమే కాకుండా పేదలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన కూడా చేస్తారు.

Leave a comment