Categories

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్ పాల్ గ్రామీణ మహిళల కోసం గోబర్ దియా ప్రారంభించారు. ఆవుపేడతో దీపాలు చేయడం మహిళలకు శిక్షణ ఇప్పించారు. గేదెలు, ఆవులు పేడతో పిడకలు చేసి ఎండనిచ్చి పొడిచేసి బంకమన్ను కలిపి చేసే దీపాలు ఉపయోగించిన తర్వాత వ్యర్ధంగా ఏమి మిగలదు ఈ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఉపాధి పొందుతున్నారు గ్రామాల్లో ఉండే మహిళలు.