రోహిణీ నిలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నిలేకని భార్య ఈ సంవత్సరం 170 కోట్ల రూపాయలు సేవా కోసం ఖర్చు చేసి దాతల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. మీరు పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం అర్ఘం ఫౌండేషన్, ప్రతిభ గల విద్యార్థులకు ఎక్ స్టెప్ అక్షర ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. నోని అన్న కలం పేరుతో ఆమె పిల్లల కోసం ఎన్నో రచనలు చేశారు.

Leave a comment