ఢిల్లీలోని నాంగ్లోయ్ భూటోవాలి గల్లీ లో ఉన్న శ్యామ్ రసోయి పేరు తెలియని వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండరు. 51సంవత్సరాల పర్వీన్ కుమార్ ఒక్క రూపాయి మాత్రం తీసుకొని రోటి, అన్నం, కేసరి, పన్నీర్, పప్పు ఉండే భోజనం పెడతారు.ప్రతిరోజు ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఈ రూపాయి భోజనాన్ని 2000 మంది వరకు తింటారు. పార్సల్స్ కట్టి ఆటోల్లో ఇతర ప్రాంతాల్లో పంచుతారు.మొత్తం ఇదంతా విరాళాలతోనే నడుస్తోంది అంటారు కుమార్ గోయిల్.

Leave a comment