హైడ్రోటెక్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేసింది రీతూపర్ణ. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన రితుపర్ణ అపరిశుభ్రమైన తాగునీటి సమస్యకు పరిష్కారంగా ఐ ఓ టీ టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫై కేషన్ సిస్టమ్ రూపొందించింది. వీటికి ఏరోసియా వాటర్ ఎటిఎం అని పేరు పెట్టారు. లీటర్ నీరు ఒక రూపాయికే అందిస్తున్నారు. విద్యుత్ సదుపాయం లేని చోట సోలార్ తో అనుసంధానించారు. ప్రభుత్వ సాయంతో ఉత్తరాఖాండ్ కోల్ కత్తా అగర్తల లో 250 కి పైగా ఆస్పత్రులు, పబ్లిక్ ప్రదేశాలలో వీటిని ఉంచారు.

Leave a comment