2005 నుంచి ఆంధ్ర, తెలంగాణ, బీహార్, తమిళనాడుల్లో రైల్వే స్టేషన్లలో ఆలూరి గాయత్రి గొంతు వినిపిస్తోంది. రైల్వే లో అనౌన్స్మెంట్ చేసేది సీరియల్స్ లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పేది గాయత్రి నే మూడు దశాబ్దాలుగా ఆమె గొంతు ప్రతి ఇంట వినిపిస్తూనే ఉంది. 2007లో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నది గాయత్రి. గజల్స్ పాడుతుంది జింగిల్స్ చేస్తుంది ఆలూరి గాయత్రి స్వరం దశాబ్దాలు గా అందరిని అలరిస్తోంది.

Leave a comment