భారత్ బయోటెక్ సంస్థ స్థాపకురాల్లో ఒకరు సుచిత్ర ఎల్లా కోవిడ్ సమయంలో శరవేగంతో వ్యాక్సిన్ చేసి ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడింది భారత్ బయోటెక్. ప్రపంచం లో తొలిసారి ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ లను తయారు చేసింది ఈ సంస్థ. దేశ ప్రజలను వేధిస్తున్న క్షయ, కలరా కు కూడా మందులు త్వరలోనే అందించనున్నది సంస్థ. సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నారు సుచిత్ర ఎల్లా.

Leave a comment