కేరళ మలప్పురానికి చెందిన రిన్షా పట్టకల్ తొలి మహిళ డ్రోన్ పైలట్ గా చరిత్ర సృష్టించింది. మనదేశంలో ఏరియల్ సర్వైలైన్స్,అగ్రికల్చర్, వెదర్ మానిటరింగ్ వంటి డ్రోన్ ఆపరేషన్స్ కోసం డిజిపిఎ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి ఈ లైసెన్స్ దొరికిన తొలి కేరళ మహిళా డ్రోన్ పైలట్ గా సర్టిఫికెట్ అందుకున్న 18 సంవత్సరాల రిన్షా పట్టకల్ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి.

Leave a comment