పెళ్ళి తరువాత వెంటనే పిల్లలు కలిగితే,అలా వెంటనే తండ్రి అయితే ఆ యువకుడు పూర్తి ఆరోగ్య వంతుడు అంటున్నాయి అద్యాయానాలు. పిల్లలు వద్దనుకుంటే తప్పించి తండ్రి కాలేక అతని శుక్రకణంలో,వీర్య ఉత్పత్తిలో లోపం ఉన్నట్లు అంతేకాదు భవిష్యత్తులో వారికి అనారోగ్యలు రాబోయే దానికి సంకేతం అంటున్నాయి అధ్యయానాలు. వీర్యలోపం ఉంటే వారిలో హైపర్ టేన్షన్ రక్తనాళ సమస్యలు,చర్మ రోగాలు ఎండో క్రైన్ గ్రంధి సమస్యలు గుండె సమస్యలు వస్తున్నాయని గుర్తు చేసారు. శరీరంలో ఉండే జన్యువులు అన్ని ప్రత్యుత్పత్తి వ్యవస్థతో ముడిపడి ఉంటాయి.సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగకపోతే ఈ అనారోగ్య లక్షణాలను గమనించి ముందు వాటికి చికిత్స చేస్తే అప్పుడు వీర్య కణాల సమస్యలు సర్దుకుంటాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment