రాధేశ్యామ్ సినిమాతో మళ్లీ వెండితెర ప్రవేశం చేసిన భాగ్యశ్రీ వయసు 54 ఏళ్ళు. ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మలేనంత అందంగా  ఉంటారామె. అందం రహస్యం మాత్రం న్యూట్రిషన్ ఫిట్ నెస్ కోర్స్ లు చేసి సహజమైన ఆహారం వైపే దృష్టి పెట్టటం వల్లనే అందాన్ని కాపాడుకో గలిగాను అంటుంది భాగ్యశ్రీ. పాలు,తేనె, కలబంద, పెరుగు తో ఫేస్ ప్యాక్ లు కాయగూరలు వ్యాయామం తోనే యవ్వనం సాధ్యమే అంటుంది భాగ్యశ్రీ.

Leave a comment