Categories

రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన 50 సంవత్సరాల రేఖా గుప్తా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనూహ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు షీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ అతిశీ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగో మనిషి రేఖా గుప్తా. ఆమె హర్యానాలోని జులనా జన్మించారు ఆమె న్యాయవాదిగా పనిచేశారు.