యవ్వనవంతమైన చర్మం కావాలనుకుంటే రైస్ వాటర్ ఫేస్ మాస్క్ బెస్ట్ అంటున్నారు ఎక్సపర్ట్స్. కప్పు రైస్ వాటర్ పేపర్ టవల్స్ ఉంటే చాలు బియ్యం కడిగిన నీళ్ళతో ఫేషియల్ టిష్యూ టవల్ ను పది నిమిషాలు మంచి ఉంచి బయటకు తీసి కాళ్ళ నీళ్లు  పిండేసి ఆ టవల్ ను 20 లేదా 30 నిమిషాలు ముఖం పైన ఉంచుకోవాలి ఊపిరాడదు అనుకుంటే ముక్కు కళ్ళు ప్రాంతంలో రంధ్రాలు చెయ్యాలి బియ్యంలోని ఫ్లేవనాయిడ్స్ చర్మాన్ని బిగుతుగా మార్చేస్తాయి ప్రతిరోజు ఇలా చేస్తే యవ్వనవంతమైన చర్మం మీ సొంతమవుతుంది. అలాగే బనానా ఫేస్ మాస్క్ కూడా ఉపయోగపడుతుంది. మెత్తని అరటిపండు పేస్ట్ గా చేసి రోజ్ వాటర్ కలిపి ఫేస్ మాస్క్ వేసుకుంటే చాలు పండులో ఎ,ఇ  విటమిన్లు చర్మాన్ని శుభ్రం చేసి కాంతినిస్తాయి .

Leave a comment