తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో వేములవాడ మండలంలోని భీమేశ్వరాలయానికి వెళదాం రండి….ఈ ఆలయానికి పురాతన చరిత్ర వుంది.ఇక్కడ భీమకవి జన్మించిన ప్రదేశం.ముందుగా రాజరాజేశ్వరాలయం దర్శనం చేసుకుని భక్తులు భీమేశ్వరాలయానికి వస్తారు.ఇక్కడ మర్రిచెట్టు ప్రసిద్ధి.
భక్తులు పూజించి భీమేశ్వరుని కటాక్షం పొందుతారు.పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం.

          -తోలేటి వెంకట శిరీష .

Leave a comment