105 సంవత్సరాల రైల్వే శాఖ చరిత్రలో రైల్వే బోర్డు చైర్మన్ గా ఎంపికై రికార్డ్ సృష్టించింది జయ వర్మ సిన్హా ఇప్పటివరకు  మగవాళ్లే బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. అలహాబాద్ యూనివర్సిటీ లో చదువుకున్న జయవర్మ. 1988 లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. వివిధ హోదాల్లో పని చేశాక ఆమెకు ఈ గౌరవం దక్కింది.

Leave a comment