ఈ పానీయం లో శక్తి ఎక్కువ. తక్షణ శక్తిని నిచ్చే సహజమైన ఆధారం ముఖ్యంగా శారీరక శ్రమ చేసే వారికి ఇది అవసరం వర్క్ వుట్స్ తర్వాత ఈ డ్రింక్ తాగితే తక్షణ శక్తి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాపిల్ ను కచ్చ పచ్చాగా దంచి మిస్రి పొడి (ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) కలిపి మరిగే నీటిలో వేసి, కొద్ది చుక్కలు రోజ్ వాటర్ కలిపి ఈ పానీయాన్ని ఉదయం వర్క్ వుట్ల తర్వాత తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. తాజాగా తయారు చేసి తాగితే మరిన్ని ఫలితాలు ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment