ఐక్యరాజ్య సమితి హై లెవల్‌ అడ్వైజరీ బోర్డ్‌ టీమ్ లో భారతదేశ ఆర్ధిక వేత్త జయతీ ఘోష్ కు స్థానం లభించింది.  జె.ఎన్‌. టియు లో చదివి అక్కడే పాఠాలు చెప్పారు జయతీ. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్‌ ఆమె. పిహెచ్‌.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చేశారు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌’లో ఎకమిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి. ఇప్పుడు యు.ఎన్‌. హై–లెవల్‌ అడ్వయిజరీ బోర్డ్ సభ్యులుగా ఎంపికయ్యారు.

Leave a comment