Categories
WhatsApp

జ్ణానపీఠ్ బోర్డ్ చైర్ పర్సన్ గా ప్రతిభా రాయ్

ప్రముఖ రచయిత్రి జ్ణానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభ రాయ్ భారతీయ జ్ణాన్ పీఠ్ అవార్డ్ ఎంపిల బోర్డుకు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు ఒరిస్సాకు చెందిన ప్రతిభా రాయ్. 1997లో రచించిన యజ్ణాసేని పుస్తకానికి మూర్తిదేవి అవార్డు లభించింది. అమే సాహిత్య సేవకు గుర్తింపుగా 2011లో జ్ణానపీఠ్ అవార్డు లభించింది. ఆమె ఇప్పటివరకు భారతీయ జ్ణాన్ పీఠ్ అవార్డు సభ్యురాలుగా ఉన్నారు.

Leave a comment