ఒక్క 30 నిమిషాలు మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర పోగలిగితే శరీరం బడలిక తీరిపోయి మెదడు పనిచేసే వేగం పెరుగుతుంది అంటున్నారు వైద్యులు.అదే నిద్ర ఎక్కువైతే స్థూలకాయం, రక్తపోటు, నడుము చుట్టూ కొవ్వు చేరడం వంటి పరిమాణాలు ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం పెరగడం జరుగుతాయి. కానీ చిన్నపాటి  కునుకు మాత్రం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment