రామ్ ఘాట్ ప్రాంతంలో సరియు నది తీరాన ఉండే శ్రీరామ్ జానకి మందిర్ లో పూజాదికాలు, నిర్వహణ అంతా మహిళలే  మాయి బడా   ఆశ్రమం గా పిలిచే ఈ జానకి బాగ్ లో 120 మంది స్త్రీలు ఆశ్రయం పొందుతున్నారు. పూజలకు పురుషులను అనుమతించారు. ప్రధాన అర్చకులు కృష్ణరాసి. వితంతువులు, అనాధలు, కుటుంబాలకు దూరమైన స్త్రీలు ఈ మాయి బడా ఆశ్రమంలో ఉన్నారు.

Leave a comment