వేరుశనగ గింజలు గాని పల్లి బటర్ గాని రోజు తింటే రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.వేరుశనగలు తినే వాళ్ళలో రక్తనాళాలను వ్యాకోబింపజేసి వాటి పనితీరు మెరుగు పరిచే ప్రోస్టాసైక్లిన్ -12  థ్రోంబాక్సేన్ ఏ2 వంటి వాస్క్యూలర్ మార్కర్ల శాతం పెరిగింది.క్రమం తప్పకుండా పల్లీలు తినమంటున్నారు నిపుణులు .

Leave a comment