ప్రపంచ జనాభాలో 80 శాతం నడుం నొప్పితో బాధపడుతున్నారు అంటున్నాయి అధ్యాయనాలు.పురుషులలో పోలిస్తే 40 నుంచి 80 ఏళ్ళ వయసు స్త్రీలలో సమస్య ఎక్కువగా ఉంది.కదలకుండా కూర్చోవడం కూర్చునే భంగిమ సరిగ్గాలేకపోవడం ఉభాకాయం,వయసు ప్రభావం ఈ నడుం నొప్పికి కారణాఉ దీర్ఘాకలికంగా ఈ నొప్పితో బాధపడేవాళ్ళు త్వరగా త్వరగా మరణించే అవకాశం ఉందని మాసాచు సెట్స్ లోని బోస్టన్ మెడికల్ సెంటర్ పరోశోధకులు తేల్చారు.ఈ నొప్పి వ్యక్తులను మెడికల్ సెంటర్ పరిశోధకులు తేల్చారు.ఈ నొప్పి వ్యక్తుల జీవన శిలీని ప్రభావితం చేస్తుంది. నడక తగ్గిపోయి జీర్ణవ్యవస్థ దెబ్బతిని మానసికంగా కుంగిపోయి ఈ సమస్య మరణానికి దారీ తీస్తుంది. అందుకే చిన్నవయసు నుంచే ఈ సమస్య రాకుండా జీవనశైలి,ఆహారపు అలవాట్లు మార్చుకొమ్మంటున్నారు వైద్యులు.

Leave a comment