ప్రపంచంలో అతిపెద్ద న్యాయ సేవల సంస్థ  డెంటన్స్‌‌ కు చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. వైజాగ్ కు చెందిన నీలిమ పాలడుగు. డెలాయిట్ లో మానవ వనరులు విభాగంలో గ్లోబల్ పీపుల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు నీలిమ. డెలాయిట్ కు 85 పైగా దేశాల్లో కార్యకలాపాలు ఉంటే డెంటన్స్‌‌ సంస్థ శాఖలు 205 దేశాల్లో నడుస్తున్నాయి ఇప్పుడు వీటన్నింటికీ నీలిమ సారథ్యం వహిస్తున్నారు. ఈ స్థాయిని అందుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు నీలిమ.

Leave a comment