టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో ఎన్నో ఏళ్ళుగా పని చేస్తున్నారు రామన్ పెరిమళ్. ఎమొరీ యూనివర్సిటీ లో ప్రత్యేక అధ్యాపకురాలు కూడా. తమిళనాడు లో జన్మించారు పెరిమళ్ మద్రాస్ లోని శారద విద్యాలయ,స్టెల్లా మేరీస్ కాలేజీల్లో చదువుకొన్న పెరిమళ్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ముంబై యూనివర్సిటీ నుంచి పి హెచ్ డీ పొందారు. ఎంతో మందికి లెక్కలంటే చాలా భయం ఇక ఆల్జీబ్రా అంటే గుండె గాబరనే. కానీ పెరిమళ్ మాత్రం అందులోనే పుట్టి పెరిగారని చెప్పటం లో సందేహం లేదు. జాతి గర్వించే గణిత శాస్త్రవేత్త పెరిమళ్.

Leave a comment