పోలీస్ అధికారులుగా,పోలీస్ లుగా ఉంటూ కళారంగాలలో రాణించిన వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. కేరళ అడిషనల్ డిజిపి సంధ్య స్వయంగా రచయిత కవి. ఆమెకు ఒక పబ్లిషింగ్ సంస్థ నుంచి పోలీస్ కథలను మీరు ఎడిట్ చేస్తే పుస్తకం వేస్తామని అభ్యర్ధన వచ్చింది.డ్యూటీ లో ఎప్పుడు ఉండేవే మంచి కథలు రాయండి పుస్తకం వేసుకొందాం,అని సంధ్య తన డిపార్ట్ మెంట్ ను కోరారు. 58 మంది పోలీసులు కథలు రాశారు. ఇరవై కథలు ఎంపిక చేశారు సంధ్య. సెల్యూట్ పేరుతో ఆ కథలు సంపుటి వస్తోంది.

Leave a comment