లహరీ బాయి ను భారత దేశపు మిల్లెట్ ఉమెన్ అంటారు మధ్యప్రదేశ్ లోని మారుమూల గ్రామానికి చెందిన 27 సంవత్సరాల లహరీ బాయి కి తమ పూర్వీకులు చిరుధాన్యాలు తినడం వల్లనే బలంగా ఉన్నారని అర్థం చేసుకోంది. ఎన్నో అరుదైన విత్తనాలు సేకరించి తన ఇంటినే విత్తనాల బ్యాంక్ గా తయారు చేసింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ చిరుధాన్యాల గురించి ప్రచారం చేసింది మిల్లెట్స్ గ్రాస్ రూట్ అంబాసిడర్ గా ఆమె ఎంతో మందికి స్ఫూర్తి.

Leave a comment