కీర తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .కీరలో 95 శాతం నీళ్లే. అలాగే ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి.దీన్ని తిన్న వెంటనే నీళ్లు తాగితే శరీరంలో పి.హెచ్ ప్రమాణాలు దెబ్బతింటాయి.సహజంగా జరిగే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుందని పైగా కీర లోని ప్రయోజనాలను పోషకాలు శరీరం గ్రహించలేక పోతుంది.

Leave a comment