2014లో టీచ్ ఫర్ చేంజ్ మొదలుపెట్టాను ప్రభుత్వ విద్యాలయాల్లోని 3,5 తరగతుల పిల్లలకు చదువు రాత వినే నైపుణ్యాలతో పాటు లైఫ్ స్కిల్స్ నేర్పించడం నా లక్ష్యం అంటుంది మంచు లక్ష్మి. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె గానే కాదు సేవా కార్యక్రమాల లోనూ ఆమె పేరు వినిపిస్తోంది. చైతన్య తో కలిసి ఏర్పాటు చేసిన టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవో ద్వారా 42 వేల మంది పిల్లలకు ఇంగ్లీష్ చదవటం మాట్లాడటం నిర్వహిస్తున్నాము. సినీ పరిశ్రమ నుంచి రెజీనా, రకుల్, ప్రణీత్, అల్లు శిరీష్, సుధీర్బాబు, నవదీప్ వంటి వాళ్ళు పాఠాలు చెప్పారు. ఫ్యాషన్ షోలలో పాల్గొన్నారు.వాటి ద్వారా వచ్చిన డబ్బు స్కూల్ పిల్లల చదివి కేటాయించాం అంటోంది మంచు లక్ష్మి.

Leave a comment