కల్చర్ అంగన్ పేరుతో ఎకో టూర్స్ నిర్వహిస్తోంది రష్మీ సావంత్ సింధుదుర్గ్ జిల్లా మాడ అడవుల్లో ప్రసిద్ధి మహారాష్ట్ర అటవీశాఖ భాగస్వామ్యం లో 160 మహిళా స్వయం సహకార బృందం లో,స్వామి అన్న పేరుతో మాడ అడవుల్లో పడవ ప్రయాణం ఏర్పాటు చేసింది రష్మీ. ఈ రూరల్ టూరిజం కాన్సెప్ట్ ను ముంబయ్ లోని ఆలీబాగ్ రాజస్థాన్ లోని పాలి.ఉత్తరాఖండ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వలస పక్షులు ఆవాసం వీరాపురం లో కూడా అభివృద్ధి చేశారామె మాడ అడవుల్లో పడవ ప్రయాణం గ్రామీణుల ఇళ్లల్లో బస చుట్టూ జలపాతాలు,పక్షుల కిలకిల తో ఈ ప్రయాణం చాలా బాగుంటుంది అంటుంది రష్మీ.

Leave a comment