నేపాల్ కు చెందిన లక్పా షెర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.2000 సంవత్సరం నుంచి ప్రారంభించి ఇప్పటివరకు పది సార్లు ఎవరెస్ట్ అధిరోహించింది. ఈ పర్వతారోహకురాలి జీవితం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ప్రశంసలు అందుకుంటుంది.హిమాలయాలు ఎక్కిన అనుభవంతో న్యూ ఇంగ్లాండ్, హిమాలయాల్లో, క్లౌడ్ స్కేప్ క్లైమ్బింగ్ పేరుతో పర్వతారోహకులకు శిక్షణ ఇస్తోంది లక్పా షెర్పా .కొడుకు నిమా,కూతుళ్లు సన్నీ పైనీ లు కూడా తల్లిలాగా పర్వతాలు ఎక్కే వాళ్లే.

Leave a comment